Forgot Username or Password
ప్రస్తుతం ఎన్టీఆర్ "ఆర్ఆర్ఆర్" సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం క్లైమాక్స్ చేరుకుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెంచాడు. ఇప్పటికే ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా.....
ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా "సలార్". ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ చేసిన నాటినుండి కథ.....
టాలీవుడ్ నటి సురేఖ వాణి అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఎన్నో సినిమాల్లో సాపోర్టింగ్ రోల్స్ చేసి అలరించింది. దాదాపు టాలీవుడ్ లో ఉన్న అందరు హీరోలతోనూ సురేఖ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తల్లిగా..అక్కగా..భార్యగా సురేఖ చేసిన యాక్టింగ్ కు.....
పాన్ ఇండియా వెర్సటైల్ యాక్టర్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా, సాయేషా సైగల్, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లు గా వాయల శ్రీనివాసరావు సమర్పణలో ఆర్.కె.వి.కంబైన్స్ వాణి వెంకటరమణ సినిమాస్, క్రాంతి కీర్తన పతాకాలపై గోకుల్ (కా స్మోరా చిత్రం ఫేమ్).....
సోషల్ మీడియా ప్రాభావం ఎక్కువయ్యాక ఎంతో మంది సెలబ్రెటీల అవతరమెత్తారు..టిక్ టాక్ ఇన్స్టాగ్రామ్ ఇలా ఒక్కో ప్లాట్ ఫామ్ ను నమ్ముకుని సెలబ్రెటీలు అయ్యారు. అలా సెలబ్రెటీలుగా మారిన వారిలో బిగ్ బాస్ ఫేమ్ అష్షు రెడ్డి కూడా ఒకరు. అష్షు.....
ఆర్ ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన హీరో కార్తికేయ. మొదటి సినిమాతోనే కార్తికేయ ఇండస్ట్రీ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమాలో కార్తికేయ నటన..సిక్స్ పాక్స్ బాడీ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా తరవాత పలు.....
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజీ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. ఈ సినిమాను గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. సినిమాలో బన్నీ పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు. సినిమాలో బన్నీ సరసన.....
రోజు రోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. సాధారణ ప్రజలనే ముకుంద కేటుగాళ్ళు ప్రముఖులను సైతం టార్గెట్ చేసి డబ్బులు గుంజుతున్నారు. తాజాగా సినిమా డైరెక్టర్ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవడం కలకలం రేవుతోంది. భీష్మ దర్శకుడు వెంకీ కుడుములు సైబర్ నేరగాళ్ల.....
మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ చిరు కు జంటగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా లో రామ్ చరణ్ కూడా.....
టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా వుంది. మొదట బాలీవుడ్ లోనే లక్ ను పరీక్షించుకున్న ఈ భామ అక్కడ అవకాశాలు రాకపోవడంతో టాలీవుడ్ కి మకాం మార్చింది. అయితే ఇప్పుడు.....
దొరసాని లాంటి మంచి చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన హీరో ఆనంద్ దేవరకొండ తన రెండో చిత్రం 'మిడిల్ క్లాస్ మెలోడీస్' తో సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఆనంద్ తన మూడో సినిమాగా "పుష్పక విమానం" అనే.....
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. కొన్నేళ్లుగా ప్రభాస్ పెళ్లి అప్పుడు..ఇప్పుడు అంటూ రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పటివరకు మాత్రం పెళ్లిపై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. బాహుబలి సినిమా.....
మహానటి సినిమాతో ప్రేక్షకుల మనసు దోచుకున్న భామ కీర్తి సురేష్. ఈ సినిమాతో కీర్తి జాతీయ అవార్డును సైతం సొంతం చేసుకుంది. ఈ చిత్రం తరవాత వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇక ప్రస్తుతం ఈ భామ లీడ్.....
టాలీవుడ్ హీరో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ పై కన్నేసిన సంగతి తెలిసిందే. ఎప్పటి నుండో బెల్లం కొండ బాలీవుడ్ కి వెళ్లబోతునట్టు చెబుతున్నారు. అయితే ఇటీవలే టాలీవుడ్ లో సూపర్ హిట్ అయ్యిన ఛత్రపతి సినిమా కథతో వెళ్లబోతున్నట్టు.....
ప్రతి ఏడాది సంక్రాంతి సినిమాలకు మాములు క్రేజ్ ఉండదు. సంక్రాంతి పండక్కి సినిమాలు విడుదల చేయడానికి పోటీ పడుతుంటారు. అయితే ఒక నాలుగు లేదా ఐదు నెలల ముందు సినిమా రిలీజ్ డేట్ లను ప్రకటిస్తారు. కానీ ఇప్పుడు టాలీవుడ్ స్టార్.....
హీరో కార్తికేయ నటించిన "చావు కబురు చల్లగా " చిత్రం నుంచి అనసూయ స్టెప్పులేసిన ఐటెమ్ సాంగ్ "పైన పటారం లోన లొటారం" ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి సమర్పణలో బన్నీ వాసు.....
మద్యం మత్తులో కారు నడిపిన యూట్యూబ్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్ వేగంగా వచ్చి కారుతో బీభత్సం సృష్టించాడు. పలు వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లి స్థానికంగా ఆందోళన రేకెత్తించాడు.ఈ ఘటనలో ఓ ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు......
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెరపై అలరించబోతున్నాడని కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం త్వరలోనే నిజం కాబోతుంది. ఎన్టీఆర్ ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ వన్ కు హోస్ట్గా చేసి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పటినీ బిగ్ బాస్ కు హోస్ట్ గా ఎన్టీఆర్.....
ఒకప్పుడు టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరోగా అలరించిన జగపతిబాబు ప్రస్తుతం తండ్రి పాత్రల్లో మరియు విలన్ పాత్రల్లో అదరగొడుతున్నారు. తెలుగులో మాత్రమే కాక ఇతర భాషల్లోనూ జగపతిబాబు నటిస్తూ అలరిస్తున్నాడు. ఈ నేపథ్యంనే జగపతి బాబు కన్నడలో రాబర్ట్ అనే సినిమాలో.....
నితిన్, కీర్తి సురేష్ హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న సినిమా రంగ్ దే. ఈ సినిమాను ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ 'సితార ఎంటర్ టైన్మెంట్స్' నిర్మిస్తోంది. సినిమాను 'వెంకీ అట్లూరి' దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్నారు. లవ్ రొమాంటిక్.....
యంగ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు నటిస్తున్న సినిమా "గాలి సంపత్". ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ శ్రీవిష్ణు తండ్రిగా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అనిష్ దర్శకత్వంలో ఎన్ కృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దర్శకుడు అనిల్ రావి పూడి దర్శకత్వ.....
సంక్రాంతి కి విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా క్రాక్. నాలుగేళ్ళ తరవాత క్రాక్ తో మళ్ళీ హిట్ ట్రాక్ పై పడ్డాడు మాస్ రాజా. ఇక ఈ సినిమా 50 శాతం సీటింగ్ లోనూ వసూళ్ల బీభత్సం సృష్టించింది......
కోలీవుడ్ ప్రేమ జంట నయనతార విగ్నేష్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే పెళ్లి వార్తలపై ఈ జంట ఎప్పుడూ స్పందించలేదు గానీ తమ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి లవ్ లో ఉన్నట్టు.....
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హీరోగా నటించిన సినిమా "చెక్". ఈ సినిమాకు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించారు. సినిమాలో నితిన్ సరసన హీరోయిన్ లుగా రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ లు నటించారు. మనసంతా సినిమా తరువాత.....
చిన్ని కృష్ణ దర్శకత్వం లో హీరోయిన్ నందిత శ్వేత ప్రధాన పాత్ర పోషించిన చిత్రం "అక్షర". విద్యావ్యవస్థ లో ఉన్న లోపాలు...విద్యావ్యవస్థ లో కార్పోరేట్ దోపిడీ ని ప్రశ్నించే కథ తో వచ్చిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ లు ఆకట్టుకున్నాయి......
తమిళ స్టార్ హీరో అజిత్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాస్ యాక్షన్ సినిమాలతో బీభత్సమైన ఫాలోయింగ్ ను అజిత్ సొంతం చేసుకున్నాడు. మొదట్లో ప్రేమ కథ చిత్రలతో లవర్ బాయ్ గా అలరించిన అజిత్ ఇప్పుడు మాత్రం.....
నటి శ్రీసుధ మరోసారి పోలీసులను ఆశ్రయించారు. విజయవాడలో కనకదుర్గ ఫ్లై ఓవరిపై తన కారును గుద్దిన దుండగులు హత్యయత్నానికి ప్రయత్నించారని విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ యాక్సిడెంట్ వెనక శ్యామ్ కే నాయుడు పత్ర ఉందేమో అని అనుమానం వ్యక్తం.....
మంచు వారబ్బాయి విష్ణు టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "మోసగాళ్ళు". ఈ సినిమాను జెఫ్రీ గీ చిన్ తెరకెక్కించారు. సినిమాలో విష్ణు సరసన హీరోయిన్ గా రుహీ సింగ్ నటిస్తోంది. సినిమాలో నవదీప్, బాలీవుడ్ నటుడు.....
టాలీవుడ్ సినిమాలపై బాలీవుడ్ నిర్మాతలు ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతారు. మంచి సినిమా వచ్చిందటే రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకోడానికి రెడీగా ఉంటారు. ఇప్పటికే రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమా కోసం బేర సారాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు.....
ఓటీటీ కంటెంట్ పై ఆంక్షలు తీసుకువస్తామని కేంద్రం ఎప్పటినుండో చెబుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్ కట్టడికి కేంద్రం సిద్ధమయ్యింది. తాజాగా కేంద్ర ఐటీ, టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ దానికి సంబంధించిన సంకేతాలను ఇచ్చారు. ఓటిటి,.....